ఆ బాధ్యత ప్రభుత్వానిదే: వరంగల్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
వరంగల్/విశాఖపట్నం: వరంగల్ జిల్లాలోని కోటిలింగాల దగ్గర ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, కోటిలింగాల అగ్నిప్రమాదం దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు.
Recommended Video


ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరంగల్ జిల్లా కోటిలింగాల దగ్గర చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మృత్యువాత పడటం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు. బాణసంచా గోదాములో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. pic.twitter.com/cCUJlSS7Kc
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2018
ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తావులేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications