ఆ బాధ్యత ప్రభుత్వానిదే: వరంగల్ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
వరంగల్/విశాఖపట్నం: వరంగల్ జిల్లాలోని కోటిలింగాల దగ్గర ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం స్పందించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, కోటిలింగాల అగ్నిప్రమాదం దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు.
Recommended Video


ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరంగల్ జిల్లా కోటిలింగాల దగ్గర చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మృత్యువాత పడటం చాలా బాధ కలిగించిందన్నారు. ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు. బాణసంచా గోదాములో జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. pic.twitter.com/cCUJlSS7Kc
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2018
ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తావులేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications