నల్గొండపై ప్రచారం.. ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని రేవంత్ రెడ్డి ప్రకటన
నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే టిడిపి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన శుక్రవారం స్పందించారు.
హైదరాబాద్: నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే టిడిపి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన శుక్రవారం స్పందించారు.
పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నలభై నెలల పాలనలో చేపట్టిన పథకాలు ప్రజలను మభ్యపెట్టేవే తప్ప, ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని ఆయన ఆరోపించారు.

ప్రచార ఆర్భాటాలే తప్ప చేసిందేమీ లేదని, జీవో 39పై కోర్డులో కేసులు వేసింది టీఆర్ఎస్ నేతలేనని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం పార్టీని కాపాడుకునే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.
టిఆర్ఎస్ కార్యకర్తలకు సొమ్మును దోచిపెట్టడానికే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. లోపభూయిష్టంగా ఏర్పాటు చేసిన ఈ సమితులను టిడిపి వ్యతిరేకిస్తోందన్నారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
-
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !!












Click it and Unblock the Notifications