'ఎపి అవతరణ దినోత్సవాలు అనైతికం'

తెలంగాణ (హైదరాబాద్)తో పొట్టి శ్రీరాములుకు ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదని, అయినా అవతరణ దినోత్సవాలకు పొట్టి శ్రీరాములు పేరును వాడుకుంటున్నారని, పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేశారని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆ తర్వాతనే తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారున.
వాస్తవాలు తెలిసి కూడా నవంబర్ 1వ తేదీకి పొట్టి శ్రీరాములు ఫొటోలు, పేరును వాడుకోవడ సరైంది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. చరిత్ర చరిత్రనే అని, అది మారదని వారిద్దరు గమనించడం అవసరమని ఆయన అన్నారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications