'ఎపి అవతరణ దినోత్సవాలు అనైతికం'

తెలంగాణ (హైదరాబాద్)తో పొట్టి శ్రీరాములుకు ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదని, అయినా అవతరణ దినోత్సవాలకు పొట్టి శ్రీరాములు పేరును వాడుకుంటున్నారని, పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేశారని ఆయన అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలితంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. ఆ తర్వాతనే తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారున.
వాస్తవాలు తెలిసి కూడా నవంబర్ 1వ తేదీకి పొట్టి శ్రీరాములు ఫొటోలు, పేరును వాడుకోవడ సరైంది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. చరిత్ర చరిత్రనే అని, అది మారదని వారిద్దరు గమనించడం అవసరమని ఆయన అన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications