అమెరికాలో భారత యువతి మృతి

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు నిచ్చెనలు వేసుకుని బస్సులోకి వెళ్లి ప్రయాణికులను కాపాడాయి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను వెలికి తీశాయి. పిల్లర్ను బస్సు ఢీకొట్టగానే ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్ధరిల్లింది. ఏడ్పులు, పెడబొబ్బలు వినిపించాయి.
ఏం జరిగిందో తెలిసే లోపలే పెద్ద శబ్దమై బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఢీకొట్టడానికి గల కారణాలపై లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు చేస్తారని బస్సు కంపెనీ మెగాబస్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు.
గాయపడినవారిలో 33 మందిని అంబులెన్స్లో ఆస్పత్రులకు తరలించారు. హెలికాప్టర్లో ఇద్దరిని సెయింట్ లూయిస్ ఆస్పత్రికి, ముగ్గురిని స్ప్రింగ్ఫీల్డ్ ఆస్పత్రికి తరలించినట్లు కంపెనీ ప్రతినిధి చెప్పారు.
More From
-
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications