పవన్ కళ్యాణ్ జనసేన నో: రెండు రాష్ట్రాల్లో జగన్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనను రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈసీ విడుదల చేసిన తాజా జాబితాలో జనసేన పార్టీ పేరు మాత్రం కనిపించలేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీగానే ఎన్నికల సంఘం పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ తన పార్టీ నమోదు విషయంలో ఎలా ముందుకు సాగుతారనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని మజ్లీస్ గుర్తింపు పార్టీగా అవతరించింది.
బీహార్లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు సాధించాయి.
More From
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే? -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!!












Click it and Unblock the Notifications