AStrology: రత్నాలు ధరిస్తే నిజంగానే సమస్యలు తొలిగిపోతాయా..!
చాలా మంది రత్నాలు ధరిస్తారు. మరి వీటి వల్ల లాభం ఉందా..
జ్యోతిషశాస్త్రంలో రత్నాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. రత్నాలకు గ్రహాలతో సంబంధం ఉంటుందట. ఒక గ్రహం ఎవరి జాతకంలో అశుభకరమైన ప్రభావాన్ని చూపుతుందో, జ్యోతిషశాస్త్రంలో ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని ధరించమని జ్యోతిష్యులు సలహా ఇస్తారు. రత్నాలు ధరించడం వల్ల గ్రహ సమస్యలు తొలిగిపోతాయాని జ్యోతిష్యులు చెబుతున్నారు. రత్నాల్లో తెలుపు రత్నాలు ప్రాముఖ్యమైనవని చెబుతున్నారు.

చంద్రుడు
తెలుపు రత్నం చంద్రుని కారకంగా పరిగణిస్తారని వివరిస్తున్నారు. దీన్ని ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని రాశి కర్కాటకం గురు గ్రహం మీనం. ఈ రెండు రాశుల వారి స్థానికులు తెలుపు రత్నం ధరించడం మంచిదట. రత్నం ధరించడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుంటామట. మనస్సు గందరగోళం నుంచి బయట పడి ప్రశాంతంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అర్థిక ఇబ్బందులు
ఎవరైనా నిరాశకు గురైనా, అర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అతను రత్నాలు ధరిస్తే మంచి జరుగుతుందట. రత్నాన్ని ధరించడం వల్ల వ్యక్తి తన కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటాడట. జలుబు, జలుబు సమస్యలు తొలగిపోయి మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయట.
పురాణాల ప్రకారం, రత్నాలు లక్ష్మీదేవికి సంబంధించినవని నమ్ముతారు. రత్నాలు ధరించడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందట.

గుండ్రని రత్నాలు
గుండ్రని , పొడవాటి ఆకారపు రత్నాలు ధరించడం వల్ల సంపదలు లభిస్తాయని , లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటుందని నమ్ముతారు.
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, సోమవారం సాయంత్రం చిటికెన వేలిలో రత్నం కలిగి ఉన్న ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు విశేష ప్రయోజనాలు లభిస్తాయట. రత్నాలు ధరించాలంటే వెల్లుల్లిపాయలు తనికూడదట.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం -
వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి? -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం












Click it and Unblock the Notifications