వైయస్ గొప్పతనం కాదు: కెసిఆర్

ముఖ్యమంత్రి వైఎస్ వీసాపైనే తెలంగాణలో ఉన్నాడని, వైయస్ వీసా రద్దు చేయించే వరకు ఉద్యమ కార్యక్రమాలు ఆగవన్నారు. ప్రతి రోజు ఆదివారం కాదని సోమవారం కూడా ఉంటుందన్న ఆంగ్ల సామెతను వై.ఎస్.రాజశేఖర్రెడ్డిని ఉద్దేశించి కెసిఆర్ ప్రస్తావించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు యాదృచ్ఛికమేనని, ఆ పార్టీ గొప్పతనమేమీ లేదన్నారు. ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతోనే కాంగ్రెస్ బయటపడిందన్నారు.
పటేల్ సుధాకర్రెడ్డిని ఎన్కౌంటర్ చేయడాన్ని తెరాస ఖండించింది. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నది సమస్యలను పరిష్కరించదని కెసిఆర్ చెప్పారు. మావోయిస్టుల సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు అనాగరికమని, అశాస్త్రీయమని, ఆటవికమని అభివర్ణించారు.
More From
-
"బీరు"తో పాటు బాటిల్ లోపలే స్టఫ్.. బిత్తరపోయిన మందుబాబు !! -
హైదరాబాద్ కు మరో మణిహారం..దేశంలోనే రెండో నెట్ఫ్లిక్స్ ఆఫీస్ ప్రారంభం.. ఎప్పుడంటే! -
"హైదరాబాద్"లో నీటి సరఫరా బంద్.. ఎప్పుడు ? ఎక్కడెక్కడంటే ? ? -
హైదరాబాద్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్.. -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
ఆ జిల్లాల్లో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చిన ఐఎండీ! -
కేరళంలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. -
కర్ణాటకలో 'రోహిత్ వేముల చట్టం'..! కుల వివక్షను అరికట్టేందుకే.. -
హైదరాబాదీ మటన్ దాల్చా.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మూడు ముళ్లు బంధంతో ఒక్కటైన "అల్లు శిరీష్ - నైనికా"..! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు











Click it and Unblock the Notifications