వైయస్ గొప్పతనం కాదు: కెసిఆర్

ముఖ్యమంత్రి వైఎస్ వీసాపైనే తెలంగాణలో ఉన్నాడని, వైయస్ వీసా రద్దు చేయించే వరకు ఉద్యమ కార్యక్రమాలు ఆగవన్నారు. ప్రతి రోజు ఆదివారం కాదని సోమవారం కూడా ఉంటుందన్న ఆంగ్ల సామెతను వై.ఎస్.రాజశేఖర్రెడ్డిని ఉద్దేశించి కెసిఆర్ ప్రస్తావించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు యాదృచ్ఛికమేనని, ఆ పార్టీ గొప్పతనమేమీ లేదన్నారు. ప్రతిపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతోనే కాంగ్రెస్ బయటపడిందన్నారు.
పటేల్ సుధాకర్రెడ్డిని ఎన్కౌంటర్ చేయడాన్ని తెరాస ఖండించింది. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నది సమస్యలను పరిష్కరించదని కెసిఆర్ చెప్పారు. మావోయిస్టుల సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరమన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు అనాగరికమని, అశాస్త్రీయమని, ఆటవికమని అభివర్ణించారు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications