రాజీనామా ఉపసంహరించుకున్న జస్టిస్ నాగార్జున రెడ్డి

హైకోర్టు సంఘటనల నేపథ్యంలో రాజీనామా చేసినట్టు 16న రాజీనామా చేసిన ఆయన చేశారు. ఆ తరువాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కక్రూ రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. గత 4 రోజులుగా కోర్టులో జరుగుతున్న సంఘటనలు తనను బాధ పెట్టాయని, ఇవి న్యాయాన్ని రక్షింటచాల్సిన కోర్టులోనే జరగడం తనను మనోవ్యధకు గురి చేశాయన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు సైతం విలువలు తగ్గిపోయేలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications