చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపాటు

Botsa
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనపై చేస్తున్న ఆరోపణలను వెంటనే నిరూపించాలని లేదంటే తనపై ఆరోపణలు మానుకోవాలని ఓ లేఖ రాశారు. అక్రమాలు చేశారంటూ తనపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అవి ఆయన నిరూపించాలన్నారు.

చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ఒక నిజ నిర్ధారణ కమిటీని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన సీనియర్ సభ్యులతోనే వేస్తే హాజరు కావడానికి సిద్ధమని ఆ లేఖలో వివరించారు. ఆ కమిటీ ముందు నేరుగా నేనే హాజరవుతానని ప్రకటించారు. కాని చంద్రబాబు తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించకుండా తనను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+