వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa
హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనపై చేస్తున్న ఆరోపణలను వెంటనే నిరూపించాలని లేదంటే తనపై ఆరోపణలు మానుకోవాలని ఓ లేఖ రాశారు. అక్రమాలు చేశారంటూ తనపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అవి ఆయన నిరూపించాలన్నారు.

చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ఒక నిజ నిర్ధారణ కమిటీని తెలుగు దేశం పార్టీకి సంబంధించిన సీనియర్ సభ్యులతోనే వేస్తే హాజరు కావడానికి సిద్ధమని ఆ లేఖలో వివరించారు. ఆ కమిటీ ముందు నేరుగా నేనే హాజరవుతానని ప్రకటించారు. కాని చంద్రబాబు తనపై చేస్తున్న ఆరోపణలు నిరూపించకుండా తనను విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X