చంద్రబాబు వద్దకు మంత్రి సుదర్శన్: కృష్ణ ట్రిబ్యునల్ చర్చకు పట్టు

సమావేశాలు సాఫీగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా తీర్పుపై ప్రభుత్వం తీరు సరిగా లేదని, భారీగా నీరు పక్క రాష్ట్రాలకు తరలి వెళుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తేనే కృష్ణా నీటిలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుపై అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేయాలని బాబు పట్టుబట్టారు. దీనికి మంత్రి సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 22న అఖిలపక్షం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
More From
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications