సత్యసాయి మహా సమాధి: క్రతువు నిర్వహించిన రత్నాకర్

పుణ్య నదుల క్షేత్రాల మట్టిని తీసుకు వచ్చారు. సరస్వతీ నది నుండి కూడా మృత్తికను తీసుకు వచ్చారు. సాయి సమాధిని ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులో సమాధి చేశారు. బాబా శిరస్సు దక్షిణం వైపు ఉంచారు. ఈ కార్యక్రమానికి ఎల్ కె అద్వానీ, వెంకయ్యనాయుడు, యడ్యూరప్ప హాజరయ్యారు.












Click it and Unblock the Notifications