సత్యసాయి మహా సమాధి: క్రతువు నిర్వహించిన రత్నాకర్
పుణ్య నదుల క్షేత్రాల మట్టిని తీసుకు వచ్చారు. సరస్వతీ నది నుండి కూడా మృత్తికను తీసుకు వచ్చారు. సాయి సమాధిని ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాలులో సమాధి చేశారు. బాబా శిరస్సు దక్షిణం వైపు ఉంచారు. ఈ కార్యక్రమానికి ఎల్ కె అద్వానీ, వెంకయ్యనాయుడు, యడ్యూరప్ప హాజరయ్యారు.
sathya saibaba anil kumar ratnakar puttaparthi anantapur సత్యసాయిబాబా అనిల్ కుమార్ సత్యజిత్ రత్నాకర్ పుట్టపర్తి అనంతపురం
English summary
LK Advani, Venkaiah Naidu and BS Yeddyurappa were came to Baba Maha Samadhi.
Story first published: Tuesday, May 29, 2012, 11:46 [IST]