టెక్ మహింద్రా నష్టాలకు సత్యమే కారణం: టెక్ మహింద్రా

ఇటీవల మహింద్రా సత్యం ప్రకటించిన ఆర్థిక ఫలితాలలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గతంలో సత్యం కంప్యూటర్స్ తప్పుడు లెక్కలతో అమెరికా స్టాక్ మార్కెట్లో నష్టపోయిన వాటా దారులకు ఒకేసారి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని టెక్ మహింద్రా చెల్లించిందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సహజంగానే టెక్ మహింద్రా లాభాల్లో కోత పడిందని తెలిపాయి.
అంతేగాక ప్రత్యర్థి సంస్థలైన టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థల పోటీ కారణంగా ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతభత్యాలు చెల్లించాల్సి వస్తోందని, అలాగే తక్కువ మొత్తాలకే పని చేయాల్సి వస్తోందని టెక్ మహింద్రా ఛీఫ్ ఫైనాన్షియల్ అధికారి సంజయ్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం టెక్ మహింద్రా సంస్థలో 4,125 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, కొత్తగా ఈ త్రైమాసికంలో 15 క్లైయింట్లు చేరారన్నారు. మరోవైపు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో 0.3 శాతం మేర స్వల్పంగా నష్టపోయింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications