గాలి కస్టడీ పిటిషన్ వాయిదా, సోదరుడి పరామర్శ

కాగా గాలిని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని రిమాండ్ రిపోర్టు అసంపూర్తిగా ఉందని గాలి తరఫున న్యాయవాది కోర్టులో తెలిపారు. చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి బుధవారం వచ్చారు. భేటీ అనంతరం కాటసాని మాట్లాడుతూ గాలి తనకు బంధువని అందుకే కలిశానని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇతర విషయాల పట్ల తనకు అవగాహన లేదన్నారు. కాగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డి బుధవారం మరోసారి సిబిఐ ముందు హాజరయ్యారు. జగన్కు చెందిన భారతి సిమెంట్స్ ప్రతినిధులు, సరస్వతి పవర్ ప్రతినిధులు సైతం హాజరయ్యారు. జగన్ కేసులో వాణిజ్య పన్నుల శాఖ సిబిఐకి కీలక పత్రాలు అందజేసింది.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications