గాలి కస్టడీ పిటిషన్ వాయిదా, సోదరుడి పరామర్శ

కాగా గాలిని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని రిమాండ్ రిపోర్టు అసంపూర్తిగా ఉందని గాలి తరఫున న్యాయవాది కోర్టులో తెలిపారు. చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఆయన సోదరుడు గాలి కరుణాకర్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి బుధవారం వచ్చారు. భేటీ అనంతరం కాటసాని మాట్లాడుతూ గాలి తనకు బంధువని అందుకే కలిశానని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఇతర విషయాల పట్ల తనకు అవగాహన లేదన్నారు. కాగా వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డి బుధవారం మరోసారి సిబిఐ ముందు హాజరయ్యారు. జగన్కు చెందిన భారతి సిమెంట్స్ ప్రతినిధులు, సరస్వతి పవర్ ప్రతినిధులు సైతం హాజరయ్యారు. జగన్ కేసులో వాణిజ్య పన్నుల శాఖ సిబిఐకి కీలక పత్రాలు అందజేసింది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications