గాలి జనార్దన్ రెడ్డి ఇక స్పెషల్ ఖైదీ, కోర్టు ఆదేశం

తాము వ్యాపారవేత్తలం కాబట్టి తమను స్పెషల్ కెటగిరీ ఖైదీలుగా గుర్తించాలని గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దాన్ని సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. గాలి జనార్దన్ రెడ్డి ఓ సామాన్య కానిస్టేబుల్ కుమారుడని, పైగా అక్రమాలతో సొమ్ము కూడబెట్టాడని, అందువల్ల గాలి జనార్దన్ రెడ్డిని ప్రత్యేక కెటగిరీ ఖైదీగా గుర్తించకూడదని సిబిఐ వాదిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే, గాలి జనార్దన్ రెడ్డి మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఇది మూడోసారి.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications