గాలి కేసులో సబిత పాత్ర కీలకమైంది: శోభా హైమావతి

రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన నెత్తిన వేసుకున్నారని టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి విమర్శించారు. జగన్ పార్టీకి కిరణ్కు అద్దెకు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విక్రయానికి సిద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి జగన్ వర్గం ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారన్నారు.












Click it and Unblock the Notifications