వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాలి కేసులో సబిత పాత్ర కీలకమైంది: శోభా హైమావతి
రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తన నెత్తిన వేసుకున్నారని టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి విమర్శించారు. జగన్ పార్టీకి కిరణ్కు అద్దెకు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విక్రయానికి సిద్ధంగా ఉందని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి జగన్ వర్గం ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారన్నారు.
Comments
sobha hymavathi sabitha indra reddy ys jagan linga reddy శోభా హైమావతి సబితా ఇంద్రా రెడ్డి వైయస్ జగన్ లింగారెడ్డి
English summary
Home Minister Sabitha Indra Reddy played key role in Gali Janardhan Reddy's mining case, said TDP woman president Sobha
Hymavathi today.
Story first published: Monday, November 21, 2011, 16:45 [IST]