కోర్టులో సిబిఐ ఛార్జీషీట్: ఢీలా పడ్డ వైయస్ జగన్?

ఈ విషయాన్ని పక్కనే ఉన్న జిల్లా నేతలు జగన్కు తెలిపారట. ఇది వినగానే ఆయన ఒక్కసారిగా ఢీలా పడిపోయరట. విషయం తెలిసిన తర్వాత మరికొన్ని గంటల పాటు పర్యటించినా, ఎక్కడా కూడా నోరు విప్పి ఎక్కువగా మాట్లాడలేదట. చివరిలో ఒక బహిరంగ సభలో మాట్లాడినా సిబిఐ, ఛార్జీషీట్ వ్యవహారంపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదట. వచ్చే ఉప ఎన్నికలు మినీ ఎన్నికల లాంటివని, ఆ ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చి ఢిల్లీ పెద్దలకు వణుకు పుట్టించాలని కోరుతూ ప్రసంగాన్ని ముగించారట. ఆ సభ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్నా, అర్ధాంతరంగా యాత్రను ముగించుకొని రాత్రి ఎనిమిది గంటల సమయంలో పార్టీకి చెందిన ఒక నేత ఇంటిలో బస చేసేందుకు వెళ్లిపోయారట.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications