బాలయ్య అధినాయకుడుకు భన్వర్లాల్ క్లిన్చిట్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఫిర్యాదుతో అధినాయకుడు సినిమా పరిశీలన బాధ్యతను ఈసి నిపుణుల కమిటీకి నివేదించింది. నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత దానికి భన్వర్లాల్ క్లీన్చిట్ ఇచ్చారు. కాగా, న్యాయపరిధిలోని అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుపై నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు.
మతపరమైన వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మద్యం దుకాణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2009 ఎన్నికల్లో 32 కోట్ల రూపాయలను స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తొమ్మిది కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
మొత్తం 539 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు భన్వర్లాల్ చెప్పారు. ఉప ఎన్నికల కోసం కేంద్ర బలగాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆయన మంగళవారం 12 జిల్లాల ఎన్నికల అధికారులతో, ఎస్పీలతో, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన వారితో సమీక్ష జరిపారు. ఈ నెల 8వ తేదీలోగా వోటరు స్లిప్పులు అందించాలని ఆయన ఆదేశించారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications