తిరుమలలో భక్తులకు విద్యుత్ షాక్, వి కోటలో జలపాతంలో పడి విద్యార్థి మృతి
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు బుధవారం విద్యుత్ షాక్ తగిలింది. ఆలయ ప్రవేశ మార్గంలోని లగేజి స్కానింగ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరగింది.
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు బుధవారం విద్యుత్ షాక్ తగిలింది. ఆలయ ప్రవేశ మార్గంలోని లగేజి స్కానింగ్ సెంటర్ వద్ద ఈ ఘటన జరగింది.
విద్యుత్ షాక్ భయంతో భక్తులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా నెలకొన్న తోపులాటలో పలువురు గాయపడ్డారు. క్యూలైన్లో ముందుగా ఉన్న భక్తులకు షాక్ తగలడంతో వారు పరుగులు తీశారు.
ఏం జరిగిందో తెలియకపోవడంతో వెనుక ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం తెలుసుకున్న సిబ్బంది మేల్కొని అక్కడ ఉన్న కరెంట్ను ఆఫ్ చేశారు. దీంతో ప్రమాదం తప్పింది.

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
చిత్తూరు జిల్లా వి కోటలో సెల్ఫీ సరదా ఓ ప్రాణం తీసింది. జలపాతం వద్ద సెల్ఫీ దిగుతున్న బాలాజి అనే డిగ్రీ విద్యార్థి అదుపుతప్పి జలపాతంలో గల్లంతయ్యాడు. విహార యాత్ర విషాదంగా ముగియడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications