అసెంబ్లీ లాబీల్లో బొత్స, పత్తిపాటిల మధ్య ఆసక్తికర సంభాషణ
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నాయకుడు బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
అమరావతి: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నాయకుడు బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది.
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీలో లాబీల్లో వైసిపి నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొన్నారు. కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడుకొన్నారు.

అదే సమయంలో పులివెందులలో మంత్రి గంటా శ్రీనివాసరావును పోటీచేయించాలని టిడిపి ఆసక్తిగా ఉందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు బొత్స వద్ద ప్రస్తావించారు.

అయితే గంటా శ్రీనివాసరావు ఎక్కువ కాలం రాజకీయాల్లో్ ఉండడం ఇష్టం లేనట్టుంది మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అంటూ బొత్స చమత్కరించారు.పులివెందులలో గంటాను బరిలోకి దింపాలని సరదాగా సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద పత్తిపాటి పుల్లారావు ప్రస్తావించారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications