బస్సులపై కేశినేని పట్టు: మరో అడుగు, ఇన్సురెన్స్ ప్రతినిధులతో..
అరుణాచల్ ప్రదేశ్ బస్సుల వివాదంపై ప్రభుత్వ రంగ ఇన్సురెన్స్ కంపెనీ ప్రతినిధులతో విజయవాడ టిడిపి ఎంపీ కేశనేని నాని గురువారం సమావేశమయ్యారు.
విజయవాడ: అరుణాచల్ ప్రదేశ్ బస్సుల వివాదంపై ప్రభుత్వ రంగ ఇన్సురెన్స్ కంపెనీ ప్రతినిధులతో విజయవాడ టిడిపి ఎంపీ కేశనేని నాని గురువారం సమావేశమయ్యారు.
చదవండి: బస్సులు నడపను, బాబు ప్రోత్సాహం: బస్సులకు ఏపీ షాక్పై కేశినేని, పార్టీ మారనని..
అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్తో నడిచే స్లీపర్ బస్సులకు డెలివరీకి పది రోజుల ముందు బీమా ఎలా చేస్తారని ప్రతినిధులను కేశినేని నిలదీశారు.

అనధికార ఇన్సురెన్సులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. బస్సులను చూడకుండా ఇన్సురెన్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ బస్సులకు గతంలో చెల్లించిన ప్రీమియం కేసులపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.
More From
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications