దేవుడికే డబ్బు కష్టాలు, రూ.127 కోట్ల పాత నోట్ల మార్పిడికి 'నో' : ఆర్ బి ఐ
ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చే ఆపద మొక్కుల వాడికి పేరున్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి డబ్బు కష్టాలు వచ్చాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కించాలని టిటిడి పాలకవర్గం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
తిరుమల: ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చే ఆపద మొక్కుల వాడికి పేరున్న తిరుపతి వెంకటేశ్వరస్వామికి డబ్బు కష్టాలు వచ్చాయి. ఈ కష్టాల నుండి గట్టెక్కించాలని టిటిడి పాలకవర్గం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
ఆపదలో ఉన్నవాడి కష్టాలు తీర్చుతాడని తిరువతి వెంకటేశ్వరస్వామిని భక్తులు విశ్వసిస్తారు.అందుకే తాము ఆపదలో ఉన్నసమయంలో ఆ దేవుడికి మొక్కుకొంటారు.
అయితే గత ఏడాది నవంబర్ 8వ, తేదిన కేంద్రప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేసింది. ఈ నోట్ల రద్దు కారణంగా చాలా మంది భక్తులు రద్దుచేసిన నగదు నోట్లను తిరుపతి హుండీల్లో వేశారు.

ఇప్పటికే 127 కోట్ల రూపాయాలు హుండీ ద్వారా రద్దు చేసిన నగదు నోట్లు ఉన్నాయి.అయితే గడువు మించి పోయినందున ఈ నగదును మార్పిడి చేసేందుకు ఆర్ బి ఐ మాత్రం ఒప్పుకోవడం లేదు.
దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని టిటిడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రద్దు చేసిన రూ.127 కోట్ల నగదును తీసుకొని తమకు కొత్త నోట్లను ఇవ్వాలని ఆర్ బి ఐ పై ఒత్తిడి తేవాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది టిటిడి.
-
తిరుమల నెయ్యి ట్యాంకర్ బోల్తా -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications