దూసుకు వచ్చిన పాక్ బోట్: సీజ్ చేసిన బీఎస్ఎఫ్
పఠాన్ కోట్: పాకిస్థాన్ నుంచి పాక్ బోట్ భారత్ జాలాల్లోకి దూసుకురావడంతో కలకలం రేగింది. గతంలో ఉగ్రదాడి జరిగిన పాఠాన్ కోట్ సమీపంలోకి పాకిస్థాన్ కు చెందిన ఓ బోట్ దూసుకు వచ్చింది.
ఉగ్రదాడి చెయ్యడానికి ఉగ్రవాదులు వస్తున్నారని అనుమానంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. వెంటనే రావి నదిలో పాక్ బోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పఠాన్ కోట్ సెక్టార్ లోని రావి నది ప్రవాహానికి పాక్ బోట్ కొట్టుకు వచ్చిందని అధికారులు అన్నారు.

అయితే పాక్ బోట్ ఖాళీగా ఉందని, అందులో ఏమి లేదని అధికారులు అంటున్నారు. నదిలో ప్రవాహం పెరిగిన కారణంగా ఖాళీ బోట్ కొట్టుకువచ్చిందని అధికారులు అన్నారు. ఈనెల 2వ తేదిన గుజరాత్ తీరంలో పాక్ కు చెందిన ఓ బోటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు
ఆ బోట్ లో ఉన్న తొమ్మిది మందిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తొమ్మిది మంది మత్య్సకారులని అధికారులు గుర్తించారు. భారత్ సైన్యం పాక్ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ దాడులు చేసిన తరువాత పాక్ నుంచి పావురాలు, బెలూన్లు, బోట్లు భారత్ భూభాగం, భారత జాల్లలోకి వస్తున్నాయి.
-
మ్యాచ్లు గెలవలేరు కానీ.. ఐసీసీ ట్రోఫీలు దొంగిలిస్తారా? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications