దూసుకు వచ్చిన పాక్ బోట్: సీజ్ చేసిన బీఎస్ఎఫ్
పఠాన్ కోట్: పాకిస్థాన్ నుంచి పాక్ బోట్ భారత్ జాలాల్లోకి దూసుకురావడంతో కలకలం రేగింది. గతంలో ఉగ్రదాడి జరిగిన పాఠాన్ కోట్ సమీపంలోకి పాకిస్థాన్ కు చెందిన ఓ బోట్ దూసుకు వచ్చింది.
ఉగ్రదాడి చెయ్యడానికి ఉగ్రవాదులు వస్తున్నారని అనుమానంతో బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తం అయ్యాయి. వెంటనే రావి నదిలో పాక్ బోట్ ను స్వాధీనం చేసుకున్నారు. పఠాన్ కోట్ సెక్టార్ లోని రావి నది ప్రవాహానికి పాక్ బోట్ కొట్టుకు వచ్చిందని అధికారులు అన్నారు.

అయితే పాక్ బోట్ ఖాళీగా ఉందని, అందులో ఏమి లేదని అధికారులు అంటున్నారు. నదిలో ప్రవాహం పెరిగిన కారణంగా ఖాళీ బోట్ కొట్టుకువచ్చిందని అధికారులు అన్నారు. ఈనెల 2వ తేదిన గుజరాత్ తీరంలో పాక్ కు చెందిన ఓ బోటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు
ఆ బోట్ లో ఉన్న తొమ్మిది మందిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తొమ్మిది మంది మత్య్సకారులని అధికారులు గుర్తించారు. భారత్ సైన్యం పాక్ అక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ దాడులు చేసిన తరువాత పాక్ నుంచి పావురాలు, బెలూన్లు, బోట్లు భారత్ భూభాగం, భారత జాల్లలోకి వస్తున్నాయి.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications