ఏడవ వేతన సంఘం బకాయిల విడుదల, తొలుత రక్షణశాఖ ఉద్యోగులకే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తోన్న ఏడో వేతన సంఘం బకాయిలను విడుదల చేసింది కేంద్రం. విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తోన్న ఏడో వేతన సంఘం బకాయిలను విడుదల చేసింది కేంద్రం. విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది.
ఏడవ వేతన సంఘం బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. తొలుత సైన్యంలో పనిచేస్తోన్న ఉద్యోగులకు ఈ బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది.
డిఫెన్స్ లో పనిచేస్తోన్న పెన్షనర్లకు బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి సుభాష్ భమ్రే లోక్ సభకు తెలిపారు.

అన్నాడిఎంకె ఎంపి ఎం వాసంతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో రక్షణ రంగ పెన్షనర్లలో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్రలలోనే ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4.21 లక్షల మంది డిఫెన్స్ పెన్షనర్లు ఉన్నారని లెక్కతేలింది.
కనీస వేతనాలను 7 వేల రూపాయాల నుండి రూ.18 వేల వరకు పెంచాలని జాతీయ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తోంది. మొత్తం 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,53 లక్షల మంది పెన్షనర్లు ఏడో సంఘం వేతన సంఘం సిఫారసులు అమలైతే లబ్దిపొందుతారు.
-
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! -
రేవంత్ రాజ్యసభ ఛాయిస్ 'ఆయనే', కొత్త పేరుతో ఖర్గే బ్రేక్ - రాహుల్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications