ఏడవ వేతన సంఘం బకాయిల విడుదల, తొలుత రక్షణశాఖ ఉద్యోగులకే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తోన్న ఏడో వేతన సంఘం బకాయిలను విడుదల చేసింది కేంద్రం. విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేచి చూస్తోన్న ఏడో వేతన సంఘం బకాయిలను విడుదల చేసింది కేంద్రం. విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది.
ఏడవ వేతన సంఘం బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నారు. తొలుత సైన్యంలో పనిచేస్తోన్న ఉద్యోగులకు ఈ బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది.
డిఫెన్స్ లో పనిచేస్తోన్న పెన్షనర్లకు బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి సుభాష్ భమ్రే లోక్ సభకు తెలిపారు.

అన్నాడిఎంకె ఎంపి ఎం వాసంతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో రక్షణ రంగ పెన్షనర్లలో ఎక్కువ మంది ఉత్తర్ ప్రదేశ్, మహరాష్ట్రలలోనే ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 4.21 లక్షల మంది డిఫెన్స్ పెన్షనర్లు ఉన్నారని లెక్కతేలింది.
కనీస వేతనాలను 7 వేల రూపాయాల నుండి రూ.18 వేల వరకు పెంచాలని జాతీయ జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తోంది. మొత్తం 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,53 లక్షల మంది పెన్షనర్లు ఏడో సంఘం వేతన సంఘం సిఫారసులు అమలైతే లబ్దిపొందుతారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications