జయలలిత కొడుకుగా చెప్పుకొన్న కృష్ణమూర్తి జైలుకే, కారణమిదే?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు సినీ నటుడు శోభన్ బాబుకు పుట్టిన కొడుకుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు సినీ నటుడు శోభన్ బాబుకు పుట్టిన కొడుకుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
తప్పుడు ధృవీకరణపత్రాలతో కోర్టు సమయాన్ని వృధా చేశారని మద్రాస్ హైకోర్టు జడ్జి ఆర్ మహదేవన్ అభిప్రాయపడ్డారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, తెలుగు సినీ నటుడు శోభన్ బాబు లకు పుట్టిన కొడుకుగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే కృష్ణమూర్తి చూపుతున్న ఆధారాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.దీంతో సోమవారం నాడు సీల్డ్ కవర్ లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైకోర్టుకు నివేదికను ఇచ్చారు.ఈ నివేదిక ఆధారంగా ఈరోడ్ కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు జడ్జి మహదేవన్ పోలీసులను ఆదేశించారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications