జయలలిత కొడుకుగా చెప్పుకొన్న కృష్ణమూర్తి జైలుకే, కారణమిదే?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు సినీ నటుడు శోభన్ బాబుకు పుట్టిన కొడుకుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, తెలుగు సినీ నటుడు శోభన్ బాబుకు పుట్టిన కొడుకుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
తప్పుడు ధృవీకరణపత్రాలతో కోర్టు సమయాన్ని వృధా చేశారని మద్రాస్ హైకోర్టు జడ్జి ఆర్ మహదేవన్ అభిప్రాయపడ్డారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, తెలుగు సినీ నటుడు శోభన్ బాబు లకు పుట్టిన కొడుకుగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే కృష్ణమూర్తి చూపుతున్న ఆధారాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.దీంతో సోమవారం నాడు సీల్డ్ కవర్ లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైకోర్టుకు నివేదికను ఇచ్చారు.ఈ నివేదిక ఆధారంగా ఈరోడ్ కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు జడ్జి మహదేవన్ పోలీసులను ఆదేశించారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications