జకీర్నాయక్పై ఛార్జీషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్నాయక్పై ఎన్ఐఏ గురువారంనాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్నాయక్పై ఎన్ఐఏ గురువారంనాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది.
వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్నాయక్కు మిలిటెంట్లతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఆయన టీవి ఛానల్ను ప్రసారాలను బ్యాన్ చేసింది.

తన ప్రసంగాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని జకీర్నాయక్పై ఆరోపణలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13వ, తేదిన జకీర్నాయక్పై ముంబై స్పెషల్ కోర్టు మనీల్యాండరింగ్ కేసులో జకీర్నాయక్పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
నాయక్ నిర్వహించే సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిందని ఆ సంస్థపై నిషేధం విధించింది ప్రభుత్వం.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications