సభకు మంత్రులను పరిచయం చేసిన మోడీ: టీజీ వెంకటేష్, వెంకయ్య ప్రమాణం
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ నూతనంగా మంత్రివర్గంలో చేరిన మంత్రుల వివరాలను సభకు పరిచయం చేశారు. మోడీ కొత్త మంత్రుల పేర్లు పలకగానే.. వారు లేచి సభకు నమస్కారం చేశారు.

ఆ తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ తోపాటు సభ్యులు ఇటీవల మరణించిన మాజీ పార్లమెంటుసభ్యులకు లోకసభలో నివాళులర్పించారు. అనంతరం లోకసభ మంగళవారానికి వాయిదా పడింది.
అంతకుముందు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత పలువురు కొత్త రాజ్యసభసభ్యులు ప్రమాణం చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కన్నడ భాషలో ప్రమాణం చేయగా, మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హిందీలో ప్రమాణం చేశారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం నేతలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరిలు ప్రమాణస్వీకారం చేశారు.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications