"రజనీకాంత్తో వారికి సంబంధం లేదు, గుర్తించలేదు"
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ప్రవేశిస్తానని ప్రకటించడం సంచలనమే సృష్టించింది. ఈ నేపథ్యంలో పలు టీవీ చానెల్లు చర్చలు నిర్వహిస్తున్నాయి. రజనీకాంత్ తరఫున కొంత మంది టీవీ చానెళ్లు నిర్వహిస్తున్న చర్చల్లో పాలు పంచుకుంటున్నారు.
ఆ చర్చలపై రజనీకాంత్ అభిమానుల సంఘం కీలకమైన ప్రకటన చేసింది. రజనీకాంత్ పార్టీ తరపున ఎవరిని కూడా అధికార ప్రతినిధిగా గుర్తించలేదని సంఘం స్పష్టం చేసింది. రజనీ తన పార్టీ పేరును స్వయంగా ప్రకటించిన తర్వాత మాత్రమే అన్ని విషయాలు తెలియజేస్తామని ప్రకటిస్తామని సంఘం అధ్యక్షుడు విఎం సుధాకర్ తెలిపారు.

ఇప్పటి వరకూ టీవీ చర్చల్లో, మీడియా సమావేశాల్లో రజనీకాంత్ పార్టీ గురించి మాట్లాడే విషయాలు వారి సొంత అభిప్రాయాలు మాత్రమేనని అన్నారు, వారి వక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు.
పార్టీ తరపుననే కాకుండా అభిమాన సంఘాల తరపున కూడా ఎవరినీ అధికార ప్రతినిధిగా గుర్తించలేదని ఆయన అన్నారు. రజనీకాంత్తో టీవీ చానెళ్లలో, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నవారికి సంబంధం లేదని అన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications