భారత గొప్ప మిత్రుడు: రష్యా రాయబారి కదాకిన్ కన్నుమూత
రష్యా రాయబారి, భారత్కు గొప్ప మిత్రుడుగా పేరొందిన అలెగ్జాండర్ కదాకిన్(67) గురువారం తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని కేంద్ర ఆసుపత్రిలో కన్నుమూశారు.
న్యూడిల్లీ: రష్యా రాయబారి, భారత్కు గొప్ప మిత్రుడుగా పేరొందిన అలెగ్జాండర్ కదాకిన్(67) గురువారం తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని కేంద్ర ఆసుపత్రిలో కన్నుమూశారు. 2009 నుంచి రాయబారిగా పనిచేస్తున్న ఆయన భారత్-రష్యాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కీలక పాత్ర పోషించారు.

ఆయన గతంలో(1999-2004) కూడా రాయబారిగా పనిచేశారు. కదాకిన్ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన దేశానికి గొప్ప మిత్రుడని, భారత్-రష్యాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన నిర్విరామంగా కృషిచేశారన్నారు.
భారత్ ఓ గొప్ప మిత్రుడిని కోల్పోయిందనిరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాగా, గతంలో ఓసారి కదాకిన్ మాట్లాడుతూ.. రష్యా తర్వాత తనకు రెండో మాతృదేశం భారత్ అని చెప్పారు. ఇది కర్మభూమి, జ్ఞానభూమి అని చెప్పిన ఆయన.. ఈ దేశం నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications