మంత్రి అజంఖాన్ 7 గేదెల చోరీ, వెతికే పనిలో పోలీసులు

పలువురు పోలీసులు దొంగిలించిన వారిని పట్టుకొని, గేదెలను వెనక్కి తీసుకు వచ్చే పనిలో పడ్డారు. సమీపంలోని మూడు పోలీసు స్టేషన్ల నుండి పోలీసులు వెళ్లి వాటి కోసం గాలిస్తున్నారు. రాంపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సాధనా గోస్వామి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహిస్తున్నారు.
గేదెలను ట్రేస్ చేసేందుకు స్నిఫ్పర్ డాగ్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. అజమ్ ఖాన్ ఉత్తర ప్రదేశ్ మైనార్టీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా, అజమ్ ఖాన్కు ఫాం హౌస్ నుండి శనివారం ఏడు గేదెలను ఎత్తుకెళ్లారు. ఆయన ఫామ్ హౌస్ రాంపూర్ జిల్లాలాలోని థనగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పసియాపురా గ్రామంలో ఉంది.
గేదెలు దొంగతనానికి గురయ్యాయనే విషయం తెలియగానే రాంపూర్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫూట్ ఫ్రింట్స్ ఆధారంగా గుర్తించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, దొంగిలించిన వారు రాంపూర్ బయటి నుండి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications