కరోనా మరణాలపై రగడ.. డబ్ల్యుహెచ్వో వర్సెస్ కేంద్ర వైద్యారోగ్యశాఖ.. 10 రెట్లు ఎక్కువ
కరోనా వైరస్ ప్రభావం దేశంలో తగ్గుముఖం పట్టింది. సెకండ్ వేవ్ అల్లాడించగా.. థర్డ్ వేవ్ ఇంఫాక్ట్ లేదు. జూన్లో ఫోర్త్ వేవ్ అన్నారు చూడాలీ.. అయితే కరోనా వల్ల చనిపోయిన మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కతీసింది. దేశంలో ఎక్కువగా జరిగాయని అనగా.. అబ్బే అదేం లేదని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్క సత్యదూరం అని కేంద్రం పేర్కొంది. దేశంలో జనన, మరణాల లెక్క పక్కాగా ఉంటుందని తెలిపింది. డబ్ల్యుహెచ్వో చెప్పిన గణాంకాలు సందేహాం కలిగిస్తున్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 2020 నంచి డిసెంబర్ 2021 వరకు దేశంలో 4.7 మిలియన్ ప్జలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే ఇదీ పది రెట్లు ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అంటోంది.

అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన మరణాల లెక్క కూడా ఇలానే ఉంది. 15 మిలియన్ల జనం చనిపోయారని చెబితే.. వాస్తవంగా మాత్రం 6 మిలియన్లుగానే ఉంది. అదే సమయంలో దేశంలో 5.20 లక్షల మంది మాత్రమే కరోనాతో చనిపోయారు. డబ్ల్యూహెచ్వో డేటాపై వైద్యారోగ్య శాఖ గుర్రుగా ఉంది. 17 రాష్ట్రాల్లో మరణాలపై సందేహాం వ్యక్తం చేసింది. అదీవెబ్ సైట్లు, మీడియా రిపోర్ట్ల ఆధారంగా రూపొందించారని పేర్కొంది. ఇదే తేడా జరిగి ఉంటుందని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. పది రెట్ల మరణాలు ఎక్కువగా జరిగాయని చెప్పడం సత్యదూరం అని అంటోంది. ఇందుకు సంబంధించి డేటా తమ వద్ద ఉందని చెబుతుంది.
-
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
T20 World Cup Final: నోర్మూయిస్తాం..! చాలా చూశాం..! ఫైనల్ వేళ శాంట్నర్ వర్సెస్ సూర్య..! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
BCCI కు ఆ లక్కీ ఛాంప్ ఎలా దొరికింది? ప్రార్థన చేసి.. ప్రపంచ కప్ గెలిచి.. -
టీమిండియాకు టీ20 కెప్టెన్ షాక్? రిటైర్మెంట్ వార్తలు నిజమేనా? -
Adani Total Gas: గృహ వినియోగదారులకు ఊరట.. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా తగ్గింపు -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications