రెండు నౌకలు ఢీ: ఏడుగురి గల్లంతు
జపాన్కు చెందిన ఇజు ద్వీపకల్పానికి సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది గల్లంతయ్యారు.
టోక్యో: జపాన్కు చెందిన ఇజు ద్వీపకల్పానికి సమీపంలో పసిఫిక్ మహా సముద్రంలో రెండు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది గల్లంతయ్యారు.
అమెరికా నౌకా దళానికి చెందిన ఫిట్జ్ గెరాల్డ్ యుద్ధనౌక ఒక సరుకు రవాణా నౌకను ఢీకొట్టింది. దీంతో ఆ నౌకలోని కొంతభాగం దెబ్బ తినడంతో పాటు ఏడుగురు సిబ్బంది గల్లంతయ్యారు.

గల్లంతయిన వారి కోసం అమెరికా, జపాన్ దేశాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. యుధ్ధ నౌకను ఢీకొన్న ఏఎస్ఎక్స్ క్రిస్టల్ అనే సరుకు రవాణా నౌక ఫిలిప్పీన్స్కు చెందినది.
ఇది టోక్యో నుండి నగోయో రేవుకు వెయ్యి కంటెయినర్లను మోసుకెళుతోంది. ప్రమాదానికి ఈ నౌకనే కారణమని జపాన్ వార్తా సంస్థలు పేర్కొనగా, దానిని నౌక కెప్టెన్ ఖండించారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications