నోముల భగత్కు కరోనా.. ఫ్యామిలీకి కూడా.. ఇతర నేతలకు ఆల్ సో..
కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావమో ఏమో కానీ.. ఫ్యామిలీలో ఒకరికి సోకితే అందరికీ వ్యాపిస్తోంది. నాగార్జున సాగర్లో కరోనా పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్ కరోనా సోకింది. అతని ఫ్యామిలీని కూడా వైరస్ వీడలేదు.

మరి కొందరు టీఆర్ఎస్ నాయకులకు కూడా వైరస్ వచ్చింది. ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కరోనా బారిన పడినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉప ఎన్నికలో ప్రచారం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాతే ఆయనకు వైరస్ సోకడంతో.. బహిరంగ సభపై మాస్క్ లేకుండా కనిపించరనే ప్రచారం జరుగుతోంది.
Recommended Video
కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఢిల్లీ అయితే వారం రోజులపాటు లాక్ డౌన్ విధించింది. దీంతో ఆనంద్ విహర్ బస్ స్టేషన్ వద్ద జనం బారులుతీరారు. స్వస్ధలాలకు వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇటు తెలంగాణలో నైట్ కర్ప్యూ విధించాలని.. వీకెండ్ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications