రిపీట్ అవొద్దు: పబ్ నిర్వాహకులకు ఘాటు హెచ్చరికలు
డ్రగ్స్ కేసులో పబ్బులే కీలకంగా మారిన నేపథ్యంలో పలు పబ్బుల యజమానులతో ఎక్సైజ్ శాఖ సమావేశం నిర్వహించింది. ఇంతకుముందే నోటీసులు జారీ చేయడంతో సదరు పబ్బుల యజమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో పబ్బులే కీలకంగా మారిన నేపథ్యంలో నగరంలోని పలు పబ్బుల యజమానులతో శనివారం ఎక్సైజ్ శాఖ సమావేశం నిర్వహింంచింది. ఇంతకుముందే నోటీసులు జారీ చేయడంతో సదరు పబ్బుల యజమానులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పబ్బుల నిర్వాహకులకు ఎక్సైజ్ శాఖ నుంచి ఘాటు హెచ్చరికలు వెళ్లినట్లు తెలిసింది. పబ్బులలో డ్రగ్స్ వినియోగం కానీ, అమ్మకం గానీ జరిగితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పినట్లు సమాచారం.

ఇలాంటి చర్యలు మళ్లీ జరగొద్దని గతంలో డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహించిన 17 పబ్బులకు ఈ సందర్భంగా గట్టి హెచ్చరికలు పంపారు. పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ వాడినా, అమ్మినా.. తమకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు.
మైనర్లను పబ్బుల్లోకి అనుమతించవద్దని పబ్ల యజమానులకు తేల్చి చెప్పారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడినట్లు తెలిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు లైసెన్సులు కూడా రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. డ్రగ్స్ కార్యకలాపాలు పబ్బుల్లో జరగకుండా చూసోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు తేల్చి చెప్పారని పలువురు పబ్బుల యజమానులు చెప్పారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications