మోడీ చేతిలోనో సుప్రీంలోనో సమాధి: కేసీఆర్ ముస్లీం బిల్లుపై జైపాల్, అద్వానీకి తెలియకుండా..
బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్రమంత్రి ఉమాభారతి తదితరులకు తెలియకుండా బాబ్రీ మసీదు కూల్చివేత జరగదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి బుధవారం అన్నారు.
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్రమంత్రి ఉమాభారతి తదితరులకు తెలియకుండా బాబ్రీ మసీదు కూల్చివేత జరగదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి బుధవారం అన్నారు.
తాను 2002లోనే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని తదితరులను కేంద్రమంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశానని చెప్పారు. ఆ టీంలో మోడీ ఉన్నారని, ఈ కేసులో మోడీని కూడా చేర్చాలన్నారు.

ముస్లీం రిజర్వేషన్ బిల్లు చిత్ర, విచిత్రమైన బిల్లు అని జైపాల్ రెడ్డి అన్నారు. అది మోసపూరిత, లోపభూయిష్టమైన బిల్లు అన్నారు. ఈ బిల్లు మోడీ చేతిలో ఉంటుందని చెప్పారు. మోడీ చేతిలో లేదా కోర్టు చేతిలో ఈ బిల్లు సమాధి కావాల్సిందే అన్నారు. ఉత్తరాదిన వెనుకబడిన ముస్లీంలకు రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.
ముస్లీం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే మరో మూడేళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. గిరిజన, ముస్లీంల రిజర్వేషన్లను కలిపి ఒకే బిల్లు తేవడం అంటే రాజ్యాంగ ఆమోదం లేకుండా చేసే పరిస్థితి అని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ జాతులలో ఒక్క కులాన్ని కలపాలన్నా పార్లమెంటు ఆమోదం కావాలన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications