రిపోర్టు పంపినా!: అసెంబ్లీలో చర్చ పెట్టండి.. అమరవీరులపై కేసీఆర్కు రేవంత్ లేఖ
ప్రభుత్వం అమరవీరులను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని పలుమార్లు ఆయన విమర్శించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుడు సాయాగౌడ్ గురించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. రాష్ట్రం కోసం బలిదానం చేసిన అమరవీరుల సంఖ్య ఎంతన్నది కూడా ప్రభుత్వం ఇంతవరకు లెక్క తేల్చకపోయిందని రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే.
Recommended Video

ప్రభుత్వం అమరవీరులను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని పలుమార్లు ఆయన విమర్శించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుడు సాయాగౌడ్ గురించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయాగౌడ్ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నట్టు రికార్డుల్లో ఉందని రేవంత్ తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించినా.. ఇంతవరకు సాయాగౌడ్ కుటుంబానికి ఎటువంటి సహాయం అందలేదన్నారు. అమరులను ఆదుకునే విషయమై అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టాలని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
-
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications