వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపోర్టు పంపినా!: అసెంబ్లీలో చర్చ పెట్టండి.. అమరవీరులపై కేసీఆర్‌కు రేవంత్ లేఖ

ప్రభుత్వం అమరవీరులను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని పలుమార్లు ఆయన విమర్శించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుడు సాయాగౌడ్ గురించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా.. రాష్ట్రం కోసం బలిదానం చేసిన అమరవీరుల సంఖ్య ఎంతన్నది కూడా ప్రభుత్వం ఇంతవరకు లెక్క తేల్చకపోయిందని రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే.

Recommended Video

Revanth Reddy : ఓ వైపు రేవంత్, మరో వైపు విజయశాంతి ప్రచారం | Oneindia Telugu

ప్రభుత్వం అమరవీరులను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని పలుమార్లు ఆయన విమర్శించారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అమరవీరుడు సాయాగౌడ్ గురించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు.

revanth reddy letter to kcr over state martyrs

నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయాగౌడ్ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నట్టు రికార్డుల్లో ఉందని రేవంత్ తెలిపారు. నిజామాబాద్ కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించినా.. ఇంతవరకు సాయాగౌడ్ కుటుంబానికి ఎటువంటి సహాయం అందలేదన్నారు. అమరులను ఆదుకునే విషయమై అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెట్టాలని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

English summary
Congress party member Revanth Reddy wrote a letter to Telangana CM KCR to help telangana martyrs family
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X