మసాజ్ సెంటర్పై పోలీసుల దాడి, ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని మాదాపూర్లోని రైన్ మసాజ్ సెంటర్పై పోలీసులు బుదవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ముగ్గురు యువతులతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుండి సుమారు 7 వేల రూపాయాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
నగరంలో నిర్వహిస్తున్న కొన్ని మసాజ్ సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాదాపుర్లోని రైన్ మసాజ్ సెంటర్పై బుధవారం ఎస్వోటీ దాడులు నిర్వహించారు. దాడిలో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ముగ్గురు యువతులతో మరో నలుగురిని కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు ఈ మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. అయొదే మసాజ్ సెంటర్ నిర్వాహకుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు.
నిందితుడిని కూడ పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ?












Click it and Unblock the Notifications