మసాజ్ సెంటర్పై పోలీసుల దాడి, ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని మాదాపూర్లోని రైన్ మసాజ్ సెంటర్పై పోలీసులు బుదవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ముగ్గురు యువతులతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుండి సుమారు 7 వేల రూపాయాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
నగరంలో నిర్వహిస్తున్న కొన్ని మసాజ్ సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాదాపుర్లోని రైన్ మసాజ్ సెంటర్పై బుధవారం ఎస్వోటీ దాడులు నిర్వహించారు. దాడిలో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ముగ్గురు యువతులతో మరో నలుగురిని కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు ఈ మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. అయొదే మసాజ్ సెంటర్ నిర్వాహకుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు.
నిందితుడిని కూడ పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications