దేవేందర్ గౌడ్ పార్టీ మార్పుపై పుకార్లు: క్లారిటీ ఇచ్చిన కుమారుడు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కాంగ్రెసులో చేరే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ స్పందించారు. తన తండ్రి పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
తానూ తన తండ్రి దేవేందర్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారుర. అవన్నీ ఊహాజనితమేనని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పాటు పడుతామని చెప్పారు.

దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిన రేవంత్ రెడ్డి బాటలోనే ఆయన నడుస్తారని ప్రచారం జరిగింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications