చికాకు కలిగిస్తున్న చిరంజీవి ధోరణి, పార్టీలో తుపాను!

ప్రజారాజ్యం నుంచి ఎన్నికైన ఆ 17మంది (చిరంజీవి మినహా) ఎమ్మెల్యేలు త్వరగా అధికార కాంగ్రెస్ లోకో, లేకపోతే టిడిపి లోకో ఫిరాయించాలని చూస్తున్నట్టు వారి కదలికలను బట్టి తెలుస్తోంది. పిఆర్పీ ఎమ్మెల్యేలు ముగ్గురు, నలుగురుగా డిన్నర్ సమావేశాలు పెట్టుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ లోకి ఫిరాయించాలంటే కనీసం మూడో వంతు మంది ఉండాలి. అంటే కనీసం ఆరుగురు ఉంటే తప్ప ఫిరాయింపు కుదరదు. అంతకంటే తక్కువైతే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలుగా అనర్హత వస్తుంది.
ప్రజారాజ్యంలో ఉంటే ఈసారి ఎన్నిక కావడం కష్టమన్న భయం వారిలో ఉంది. చిన్నపార్టీలో ఉండడం వల్ల నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సరిగా సాగడం లేదన్న అసహనం వారిలో ఉంది. చిరంజీవి వారు ఎన్నిసార్లు ఆ విషయం చెప్పినా ఆయన సినిమా ఫక్కీలో పొంతన లేకుండా వేదాంత ధోరణిలో సమాధానాలు ఇవ్వడం వారికి చికాకు కలిగిస్తోంది.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications