పట్టు వదలని రోశయ్య కౌన్సిల్ మెట్టు

ఆ తరువాత చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1998లో నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. మళ్లీ 2004లో చీరాలనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేనందున తిరిగి పోటీ చేయనని అనటంతో ఆయనను ఎమ్మెల్సీగా పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో రోశయ్య పేరును అగ్రభాగాన ఉంచారు. ఈరోజు ఆయన మండలి సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications