పట్టు వదలని రోశయ్య కౌన్సిల్ మెట్టు

ఆ తరువాత చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1998లో నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. మళ్లీ 2004లో చీరాలనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేనందున తిరిగి పోటీ చేయనని అనటంతో ఆయనను ఎమ్మెల్సీగా పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో రోశయ్య పేరును అగ్రభాగాన ఉంచారు. ఈరోజు ఆయన మండలి సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications