పట్టు వదలని రోశయ్య కౌన్సిల్ మెట్టు
ఆ తరువాత చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1998లో నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. మళ్లీ 2004లో చీరాలనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేనందున తిరిగి పోటీ చేయనని అనటంతో ఆయనను ఎమ్మెల్సీగా పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా అసెంబ్లీ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో రోశయ్య పేరును అగ్రభాగాన ఉంచారు. ఈరోజు ఆయన మండలి సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Comments
Story first published: Tuesday, January 27, 2009, 10:42 [IST]