ప్రజలకు స్పీకర్ క్షమాపణలు

శాసనసభలో జరుగుతున్న వ్యవహారాల తీరును చూసి సభను వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సభ్యుల సస్పెన్షన్ గానీ, మార్షల్స్ చేత బయటకు పంపించడం గానీ కొత్తేమీ కాదని ఆయన అన్నారు. మార్షల్స్ కూడా ప్రభుత్వోద్యోగులేనని, తన ఆదేశాల మేరకే వారు పనిచేశారని ఆయన అన్నారు. సస్పెండ్ చేసిన తర్వాత సభ్యులు తమంత తాము సభ నుంచి వెళ్లిపోవాలని, అలా వెళ్లనప్పుడు మార్ష్లల్స్ చేత బయటకు పంపడం ఆనవాయితీ అని ఆయన చెప్పారు. విచారణలో ఎవరిని ఏమన్నారో బయట పడుతుందని ఆయన అన్నారు. శాసనసభలో చర్చకు, నిరసనకు, ఆందోళనకు, విభేదాలకు అవకాశం ఉందని, అయితే ఈ విషయాల్లో గీత దాటకూడదని, గీత దాటితే ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఆలోచన చేయాలని ఆయన అన్నారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications