తెలంగాణ రాష్ట్రానికి సెటిలర్స్ ఫోరం మద్దతు

దశాబ్దాల క్రితమే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ తాము ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంలో మమేకమయ్యామని తెలిపారు. ప్రస్తుత పరిణామాలు సెటిలర్లకు భయం కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. "మా రాష్ట్రంలో..మా సోదరుల మధ్య రెండో శ్రేణి పౌరులుగా ఉన్నామా?" అంటూ విస్మయం వ్యక్తంచేశారు. సెటిలర్లు ఏర్పాటు చేసిన విద్యా, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు అన్నీ తెలంగాణ అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. తమ ప్రాథమిక, రాజ్యాంగ, మానవ హక్కులకు భంగం కలిగించొద్దని టీఆర్ఎస్ను కోరారు.
ఉద్యమంలో భాగంగా ఇందిరాగాంధీ, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేయాలంటూ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ పిలుపునివ్వడం ఆయన సంస్కారానికి తగదన్నారు. ఆంధ్రా భోజనశాల, ఆంధ్రా టిఫిన్స్ వంటి వాటి పేర్లు మారుస్తూ, వ్యాపార సంస్థలపై దాడులు జరగకుండా చూడాలని కోరారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications