చిదంబరంకు కెసిఆర్ ఝలక్: ఒక్కరిని పిలిస్తేనే వస్తామన్న తెరాస

పార్టీకి ఇద్దరిని పిలవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సమస్యను జఠిలం చేసే విధంగా కేంద్రం చూస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయడానికే కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలు చేపడుతుందన్నారు. తెలంగాణ అంశాన్ని నానబెట్టడం సరికాదని ఆయన సూచించారు. చర్చలకు పిలిచి దృష్టి మరల్చే ప్రయత్నాలు కేంద్రం చేస్తుందన్నారు. చిదంబరం తన పద్ధతిని ఇప్పటికైనా మార్చుకొని పార్టీకి ఒక్కరినే పిలవాలని సూచించారు. గత అఖిలపక్షంలో అన్ని పార్టీలనుండి ఇద్దరు హాజరు కావటం వల్ల ఎలాంటి పరిస్థితి తలెత్తిందో ఇప్పడు అలాగే ఉందన్నారు.
డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటకను కట్టుబడి ఉండాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే మా లక్ష్యమని మేం మొదటినుండి స్పష్టంగా చెబుతున్నామన్నారు. తెలంగాణకు ఆంధ్రప్రాంత ప్రజలు వ్యతిరేకంగా లేరని ఆయన చెప్పారు. పిడికెడు మంది మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వారు కూడా సొంత లాభాలకోసమేనని చెప్పారు. బయటకు రాని నివేదికపై ఊహాజనితాలు సరికాదని శ్రీకృష్ణ కమిటీ నివేదికపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications