డిఎస్ ఆజ్ఞతో మిలియన్ మార్చ్కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూరం!

అయితే వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదేశాల మేరకే మార్చ్లో పాల్గొనలేదని తెలుస్తోంది. డి.శ్రీనివాస్ హెచ్చరికల మేరకే వారి వెనక్కి తగ్గినట్లుగా వినిపిస్తోంది. కాగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న భావన సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి న్యూఢిల్లీలో అన్నారు. కేవలం ప్రజాప్రతినిధులలోనే ఉందని చెప్పారు. కొందరు సీమాంధ్ర ఎంపీలు కూడా రాష్ట్ర విడిపోతేనే బాగుంటుందనే భావనతో ఉన్నారన్నారు.
రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. పలువురు సీమాంధ్ర ఎంపీలు గురువారం మన్మోహన్ సింగ్ను కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను అందించిన నివేదిక ప్రకారం తెలంగాణ సమస్యను పరిష్కరించమంటూ చెబుతూ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications