డిఎస్ ఆజ్ఞతో మిలియన్ మార్చ్కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దూరం!

అయితే వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదేశాల మేరకే మార్చ్లో పాల్గొనలేదని తెలుస్తోంది. డి.శ్రీనివాస్ హెచ్చరికల మేరకే వారి వెనక్కి తగ్గినట్లుగా వినిపిస్తోంది. కాగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న భావన సీమాంధ్ర ప్రాంత ప్రజల్లో లేదని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి న్యూఢిల్లీలో అన్నారు. కేవలం ప్రజాప్రతినిధులలోనే ఉందని చెప్పారు. కొందరు సీమాంధ్ర ఎంపీలు కూడా రాష్ట్ర విడిపోతేనే బాగుంటుందనే భావనతో ఉన్నారన్నారు.
రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేతలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. పలువురు సీమాంధ్ర ఎంపీలు గురువారం మన్మోహన్ సింగ్ను కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను అందించిన నివేదిక ప్రకారం తెలంగాణ సమస్యను పరిష్కరించమంటూ చెబుతూ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications