కోదండరామ్తో విభేదించిన కిషన్ రెడ్డి, డి. శ్రీనివాస్పై ఆగ్రహం

తెలంగాణ అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మన్నుతిన్న పాములా వ్యవహరిస్తున్నారన్నారు. అసెంబ్లీకి పిండ ప్రధానం చేస్తామన్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు చెప్పారు. కాగా కిషన్రెడ్డి ప్రభుత్వంపై కూడా విరుచుకు పడ్డారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలను పరిష్కరించకుండా ఉండడానికే సమావేశాలను వాయిదా వేస్తుందన్నారు. ఉషామెహ్రా కమిషన్, ప్రాణహిత-చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టుల జాతీయ హోదా, అకాల వర్షాలు, తుఫానులతో సుమారు 15 జిల్లాల్లో నష్టపోయిన రైతులు, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల కేసుల ఎత్తివేత తదితర విషయాలపై చర్చకు రాకుండానే స్పీకర్ సమావేశాలను వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. అసెంబ్లీ పిండ ప్రదానానికి తాము హాజరు కాబోమని ఆయన చెప్పారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications