కొనసాగుతున్న జుడాల సమ్మె: చిన్నారులు మరణిస్తున్నా డోంట్ కేర్

అయితే జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో రోగులకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండటానికి ఇతర ప్రాంతాలలోని డాక్టర్లను తీసుకు వచ్చే పనిలో ఉన్నామని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. అయితే ఆదివారం వరకే జుడాల సమ్మె కారణంగా ఆదివారం ఒక్కరోజే ఎనిమిది మంది చిన్నారులు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజుకు పది నుండి పదిహేను మంది చిన్న పిల్లలు మరణించడం సహజమే అని డాక్టర్లు చెప్పడం విశేషం.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications