టిడిపి ఎమ్మెల్యేలపై గుడ్లు: పోలీసుల లాఠీఛార్జ్, పరిస్థితి ఉద్రిక్తం

అంతకుముందు వర్షం కారణంగా టిడిపి రణభేరి ఉంటుందా లేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అయింది. తాండూరులో భారీ వర్షం కురవడంతో రణభేరి రద్దవుతుందని భావించినప్పటికీ ఆ తర్వాత వర్షం తగ్గటంతో ఎమ్మెల్యేలు రణభేరికి ప్రయాణమయ్యారు. కాగా టిడిపి రణభేరిని అడ్డుకుంటామని టిఆర్ఎస్తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ జెఏసి హెచ్చరించిన విషయం తెలిసిందే. తెలంగాణవాదుల హెచ్చరికల కారణంగా రణభేరి దారిలో భారీగా పోలీసులను మోహరించారు.












Click it and Unblock the Notifications