జులై రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు: రమాకాంత్ రెడ్డి

ఎంపిటీసి, జడ్పిటీసి ఎన్నిక ప్రత్యక్ష పద్దతిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి పరోక్ష పద్ధతిలో జరుగుతాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 60.50 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని ఆయన చెప్పారు. హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోవని, ప్రభుత్వం స్థానిక సంస్థలను ప్రత్యేకాధికారుల ఆధీనంలోకి తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications