వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఎంపిల రాజీనామాలపై 1లోపు నిర్ణయం
పార్లమెంటు సభ్యుల రాజీనామా పరిశీలన ప్రక్రియ సాగుతోందని, పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మీరా కుమార్ చెప్పారు. లోకసభ సభ్యులను ఒక్కొక్కరిని పిలిసి మాట్లాడిన తర్వాత రాజీనామాలను ఆమోదించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. ఒత్తిడితో రాజీనామాలు చేశారా, తమంత తామే రాజీనామాలు సమర్పించారా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
Comments
meera kumar loksabha speaker telangana mps telangana resignations new delhi మీరా కుమార్ లోకసభ స్పీకర్ తెలంగాణ రాజీనామాలు న్యూఢిల్లీ
English summary
Loksabha speaker Meera kumar to take decision on the resignations of Telangana MPs before August 1.
Story first published: Friday, July 8, 2011, 16:21 [IST]