తెలంగాణ ఎంపిల రాజీనామాలపై 1లోపు నిర్ణయం

పార్లమెంటు సభ్యుల రాజీనామా పరిశీలన ప్రక్రియ సాగుతోందని, పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మీరా కుమార్ చెప్పారు. లోకసభ సభ్యులను ఒక్కొక్కరిని పిలిసి మాట్లాడిన తర్వాత రాజీనామాలను ఆమోదించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. ఒత్తిడితో రాజీనామాలు చేశారా, తమంత తామే రాజీనామాలు సమర్పించారా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications