ట్రస్టులో నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ శివమేనా?

అయితే యజుర్వేద మందిరం, వైట్ ఫీల్డు తర్వాత అధికారులు హైదరాబాదులోని శివం మందిరంలో సోదాలు నిర్వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సత్యసాయి చాలా ఆలయాలు నిర్మించారు. అందులో చెన్నై, ముంబయి, హైదరాబాదులోని సత్యం, శివం, సుందరం ఆలయాలు. హైదరాబాదులోని శివంలో సైతం సంపద ఉందా అనే అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. యజుర్మందిరంలో భారీగా సంపద బయటపడటం, ఆ తర్వాత సత్యసాయి నిర్మించిన పలు ఆలయాల్లో నిధులు ఉండవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఇటీవల శివంలో దొంగలు సైతం పడ్డారు. అయితే వారికి వెండి పూజా సామాను మాత్రమే దొరికింది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications