ట్రస్టులో నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ శివమేనా?

అయితే యజుర్వేద మందిరం, వైట్ ఫీల్డు తర్వాత అధికారులు హైదరాబాదులోని శివం మందిరంలో సోదాలు నిర్వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సత్యసాయి చాలా ఆలయాలు నిర్మించారు. అందులో చెన్నై, ముంబయి, హైదరాబాదులోని సత్యం, శివం, సుందరం ఆలయాలు. హైదరాబాదులోని శివంలో సైతం సంపద ఉందా అనే అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. యజుర్మందిరంలో భారీగా సంపద బయటపడటం, ఆ తర్వాత సత్యసాయి నిర్మించిన పలు ఆలయాల్లో నిధులు ఉండవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఇటీవల శివంలో దొంగలు సైతం పడ్డారు. అయితే వారికి వెండి పూజా సామాను మాత్రమే దొరికింది.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications