మమ్మూటీని ఏడు గంటలు ప్రశ్నించిన ఐటి అధికారులు

అయితే చెన్నై నుంచి బయలు దేరేందుకు శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్న మమ్మూటీకి భారీగా తరలి వచ్చని అభిమానులు అండగా నిలిచారు. మమ్మూటీ ఇంటికి చేరుకున్న తరువాత మరిన్ని సోదాలు నిర్వహించామని ఆదాయ పన్ను శాఖ అదనపు సంచాలకులు ఆర్.మోహన్ తెలిపారు. భూములకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను సేకరించామని, తమ దాడుల వివరాలను బుధవారం వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
మమ్మూటీ, మోహన్ లాల్ ల ఇళ్లతో పాటు వ్యాపార సంస్థల పై మూకుమ్మిడిగా సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కొచ్చి, తిరువనంతపురం, చెన్నై, బెంగుళూరు, ఊటీలలోని ఆస్తుల పై దృష్టి సారించారు. షూటింగ్ ల నేపధ్యంలో రామేశ్వరంలో ఉన్న మోహన్ లాల్ ను చెన్నైలో 25వ తేదిన, కొచ్చిలో 26వ తేదిన ప్రశ్నించనున్నట్లు అధికారి మోహన్ తెలిపారు. వీరికున్న ఆస్తులు, వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా ఆదాయపన్నులు చెల్లించటం లేదంటూ వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు గత కొద్ది కాలంగా వీరి ఇరువురి ఆస్తుల పై నిఘా వేశారు. అయితే రాజ్యాంగం పరిధిలోని సెక్షన్ 132ను అనుసరించి ఐటీ అధికారులు విచారణనను డీల్ చేస్తున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications